కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు విజయవాడలో జరిగిన సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చేస్తోందని వివరించారు.
జనంలోకి వెళ్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తూనే.. జనం ఆశీర్వాదం తీసుకునేందుకు యాత్ర చేపట్టారు. ఏపీలో రెండు రోజులు.. తెలంగాణలో మూడు రోజుల పాటు
హుజూర్నగర్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. బరిలో ఎందరున్నా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్యనే వుంది. కాంగ్రెస్ పార్టీకి హుజూర్నగర్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ పార్టీ నేతలు విజయం కోసం తెగ శ్రమిస్తున్నారు. ప్రచారఘట్టం తర్వాత తెరచాటు రాజకీయాలు కూడ జోరందుకున్నాయి. ఈ క్రమంలో హుజూర్నగర్లో ఎవరు గెలుస్తారనేదానిప
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్ ఎడమ కాల్వలో స్కార్పియో వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ అంకుర్ ఆస్పత్రికి చెందిన ఆరుగురు సిబ్బంది గల్లంతయ్యారు. వీరంతా చాకిరాలలో తమ సహోద్యోగి విమలకొండ మహేష్ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం �
సూర్యపేట : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. దైవదర్శనం చేసుకుని ఆలయం బయటికి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. ఓ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. సూర్యపేట జిల్లా కోదాడ మండలం తుమ్మర గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు తిరుగు ప్రయాణ�