తెలుగు వార్తలు » Kishore Tirumala
RED Blockbuster Celebrations: సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో శ్రమించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్కనాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ...
యంగ్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే జోష్ తో 'రెడ్' అనే సినిమా చేస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన...
కరోనా నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి ఇంకా కష్టాలు వీడటం లేదు. షూటింగ్లకు అనుమతి ఇచ్చినప్పటికీ.. రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించడం లేదు.
ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకొని మంచి ఊపు మీదున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ప్రస్తుతం ఈ హీరో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్లో ఇవాళ జరగ్గా.. ఈ ప్రాజెక్ట్ను రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్
‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్తో ఫుల్ జోష్ మీద ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ హిట్ మూవీ ‘తాదం’ తెలుగు రీమేక్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తో�
సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. క్లీన్ ‘U’ సర్టిఫికేట్ పొందింది.ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేధ�
ఒక ఫ్యామిలీ హీరో ఫంక్షన్కు మరో ఫ్యామిలీ హీరో అతిథిగా రావడం టాలీవుడ్లో కొత్తేం కాదు. నిజానికి చెప్పాలంటే ఇటీవల కాలంలో ఈ పద్దతి బాగా పెరిగింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పేందుకు హీరోలు ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో ఫంక్షన్కు ఎన్టీఆర్ అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కిశో
మెగా మేనల్లుడిగా టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీని ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఆ ఊపులో వరుస విజయాలు కూడా పడటంతో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ వచ్చింది. అయితే ‘తిక్క’ నుంచి ఈ హీరో గ్రాఫ్ పడిపోయింది. వరుసగా ఆరు పరాజయాలను చూశాడు సాయి ధరమ్. అందులో రెండు, మూడు భారీ ఫ్లాప్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తో�
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన కొత్త చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఏప్రిల్ 12 న విడుదల కానున్న ఈ చిత్రంపై తేజు చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత దర్శకుడు మారుతీ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యా�
వరుస పరాజయాలతో ఢీలాపడ్డ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రం ‘చిత్రలహరి’పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి ఎలాగైనా మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఏప్రిల్ 12న ఈ చిత్రానికి విడుదల తేదిని ఖరారు చేయగా.. అన్నీకలిసొస్తే ధరమ్కు ఈ చిత్రం బూస్టప్ ఇస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఏప్రిల్ 11న ఏప�