Kishan Reddy: తిరుపతి నుంచి ‘జన ఆశీర్వాద యాత్ర’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అధికారులు...
Kishan Reddy: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.