Andhra Pradesh: కిడ్నీ సంబంధిత వ్యాధులు(Kidney Disease) అంటే ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) గుర్తుకొచ్చేది. అయితే ఈ లిస్ట్ లో మరో జిల్లా చేరింది.. ఆ జిల్లాలో తెలుగురాష్రాలకు..
Kidney Disease: కొంతకాలంగా దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు , నిద్రలేమి తదితర కారణాల వల్ల ఈ సమస్య
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది.
వాయుకాలుష్యం గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని ఇప్పటివరకు చేసిన అనేక పరిశోధనల్లో తేలింది. తాజాగా అమెరికాలో జరిగిన పరిశోధనలు ఇందుకు సంబంధించిన మరో సమాచారాన్ని అందజేస్తున్నాయి.
పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పరిపాలన సాగిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆశావర్కర్లకు జీతాలను పెంచడం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం.. వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్.. మంగళవారం ఉద్దానం కిడ్నీ బాధిత�
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలాసలో 200పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నట్లు అందులో పేర్కొ�