తన నాన్న పీజేఆర్ సీఎల్పీ లీడర్గా పార్టీలో ఉండి.. పార్టీలోనే మరణించారని విజయా రెడ్డి గుర్తు చేశారు. తన కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్లోనే ఉందని చెప్పారు. పీజేఆర్ కూతురుగా టీఆర్ఎస్లో ఇమడలేకపోయానని ఆమె వివరించారు.
ఖైరతాబాద్.. ఈ పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది భారీ గణనాథుడు. దేశ వ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాజాగా, ఈసారి గణేశ్ ఉత్సవాలపై కీలక నిర్ణయం తీసుకుంది ఉత్సవ కమిటీ.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో ఆటో, క్యాబ్, లారీల బంద్ నిర్వహిస్తున్నాయి. అంతేకాదు ఈరోజు మధ్యాహ్నం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఆటో, క్యాబ్, లారీ కార్మికులు మహాధర్నాను నిర్వహించనున్నట్లు జేఏసీ వెల్లడించింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం.. నేతల లేమీతో సతమతమవుతోంది.
భాగ్యనగరంలో సదర్ వేడుక అంబరాన్నంటింది. నగరానికే తలమానికమైన సదర్ సంబరాలు ఈసారి కూడా హైలైట్గా నిలిచాయి.
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు
హైదరాబాద్లో బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధమైంది. నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరుగుతుందని..
హైదరాబాద్లో వినాయక చవితి అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేష్ అని చెప్పాలి. ఆయనది ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. ఎత్తు పెరగటంలో ఎంతటి ప్రపంచ ప్రఖ్యాతో.. ఆయన ఎత్తు తగ్గడంలోనూ అంతే వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే వినాయకచవితి ముంచుకొని...
ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేయాలని కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని
MLA Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడు అనిల్ కుమార్ కిషన్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.15లో...