దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది.
యశ్...కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన యువ హీరో. ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్న ఈ నటుడు త్వరలోనే తన అభిమానులకు ఓ మంచి చిత్రాన్ని అందించనున్నారు...
కేజిఎఫ్ చిత్రంతో హీరో యష్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది. అంతకంటే ముందుగానే యష్ కన్నడలో పాపులర్ అయినప్పటికి..కేజీఎఫ్ మాత్రం అతనికి నేషనల్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. దీంతో యశ్కి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. అయితే ఆ ఫ్యానిజం ఇప్పుడు ఓ యువ కమెడియన్కు చిక్కులు తెచ్చిపెట్టింది. యశ్ అభిమానులు తనను చంపేస
ఎండకాలం వచ్చిందంటే నీటి ఎద్దడి అధికంగా ఎదుర్కొనే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అక్కడున్న మాండ్య, బీదర్, రాయ్చూర్ ప్రాంతాల్లో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వేసవికాలంలో పంటలకు పక్కన పెడితే నిత్యావసరాలకు కూడా నీరు కష్టమవుతూ వస్తోంది. కొన్నేళ్ల నుంచి అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీనిని నిర్మూలించ�
కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న శాండిల్వుడ్ నటుడు యశ్కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వార్నింగ్ ఇచ్చారు. తమలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి నటుల జీవితాలు ముందుకెళ్లవని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక తాను ఒప్పుకుంటానన్న నమ్మకం లేదని కుమారస్వామి అన్న�