కేరళలోని కోళికోడ్లో జరిగిన ఘోర విమాన ప్రమాద గతంలో గాయపడిన 56 మంది ప్రయాణికులను వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సోమవారం తెలిపింది. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి ప్రధాన కారణాలపై కాస్త క్లారిటీ వచ్చింది. ఈ ప్రమాదంలో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది.
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షుల నుంచి తీవ్ర ముప్పు పొంచి వుంది. అయినా... అధికారులు మాత్రం తమ అలసత్వం వీడడం లేదు. కోళికోడ్లో అతిపెద్ద విమాన ప్రమాదం సంభవించిన
కేరళ విమాన ప్రమాదంలో మరణించిన కో-పైలట్ అఖిలేష్ కుమార్ మృతదేహాన్ని ఆదివారం ఢిల్లీకి తరలించారు. కోచ్చి నుంచి ఆయన భౌతికకాయం ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది.
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ‘వందే భారత్ మిషన్’లో భాగంగా దుబాయిలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి
కేరళలోని కోళీకోడ్లో ఎయిర్ ఇండియా విమానం కుప్ప కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి తెలిపారు. తీవ్రంగా గాయపడ్డవారికి రెండు లక్షలు..
నిన్న కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాద సంఘటనలో.. సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్లోకి వెళ్లిపోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో