కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులులగా నిత్యం వెయ్యికి పైగానే కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అన్లాక్ 1.0 ప్రారంభమైనప్పటి..
కేరళ సీఎం పినరయ్ విజయన్ హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఇటీవల కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదం అనంతరం..సీఎం విజయన్ సంఘటనాస్థలికి చేరుకుని పరీశిలించారు. అయితే ఈ..