దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్ అరెస్టుకు లోకల్ కోర్టు అనుమతించింది. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు ఆమెను...
వినాశకరమైన వరదల వల్ల ప్రభావితమైన కేరళ రాష్ట్రం ఇడుక్కిలో రాజమాల కొండచరియల్లో మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. నేడు మరో మూడు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకోగా
కేరళలో భారీ వర్షాల కారణంగా చాలా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఘటనా ప్రాంతంలోని శిథిలాల నుంచి
కేరళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం నాడు ఒక్కరోజే.. కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు....