Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్ (Hyderabad), ఉప్పల్లోని కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన వాన్ఇన్ ఇంటర్వ్యూలను..
Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో అంత సులభంగా సీటు లభించదనే విషయం తెలిసిందే. ఆర్మీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలకు సీట్లు కేటాయించిన తర్వాత మిగతా సీట్లను సాధారణంగా అయితే డ్రా విధానంలో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అలాగే ఎంపీ కోటా కూడా ఉంటుంది...
2021-22 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్ను ప్రకటించింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు 2021 ఏప్రిల్ 8(గురువారం) నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్నాయి. ఇందు కోసం అడ్మిషన్స్...
Warangal Kendriya Vidyalaya: వరంగల్లోని కేంద్రీయ విద్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది...
కరోనా, లాక్డౌన్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పరీక్షలను రద్దు చేశాయి. 1వ తరగతి మొదలు, ఇంటర్, డిగ్రీ వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేసి పై తరగతులకు పంపించాయి. అయితే, కేంద్రీయ విద్యాలయంలో 9, 11వ తరగతి విద్యార్ధులను..
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడు, ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్లో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.