తెలుగు వార్తలు » Kedarnath
కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం చాలాసేపు..
దేశంలోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాల్లో నిరంతర భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం కేదార్నాథ్ యాత్రను నిలిపివేసింది.కేదార్నాథ్-గౌరికుండ్ నడకదారిపై
ఉత్తరాఖంఢ్లోని కేదార్నాథ్ ధామ్ను సందర్శించేందుకు వచ్చిన నలుగురు యాత్రికులు గల్లంతయ్యారు. కేదార్నాథ్ నుంచి వాసుకీతాల్-త్రియుగీనారాయణ్కు నడకమార్గాన వెళ్లారు. ఈ క్రమంలో వారు తప్పిపోయారు. దీంతో..
కేదార్నాథ్ ఆలయ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ సమీక్షించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కేదార్నాథ్ మఠ్ అభివృద్ధి, మందిర పునర్మిర్మాణానికి సంబంధించి తన విజన్ను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. మామూలుగా అయితే ఇది చార్థామ్ సీజన్, కానీ కరోనా వైరస్ నేపథ్యంలో ఆ యాత్రకు బ్రేక్ పడింది. గత నెల 15వ తేదీన కేదార్ నాథ్ తెరిచారు.
హిమాలయాల్లో కొలువు దీరిన కేదార్నాథ్ ఆలయం ఇవాళ్టి నుంచి తెరచుకుబోతోంది. చార్ధామ్ యాత్రలో భాగంగా ఐదుగురు పండితులు.. పంచముఖి డోలీ యాత్రను నిర్వహించారు. ఆరునెలల పాటు మంచులో కప్పబడి ఉన్న కేదార్నాథ్ ఆలయాన్ని..
కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, బద్రీనాథ్ భాగంగా ఉంటాయి. భక్తులు ముందుగా యమునోత్రితో చార్ధామ్ యాత్రను ప్రారంభించి.. పైన పేర్కొన్న క్రమంలో బద్రీనాథ్త
ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన రుద్ర మెడిటేషన్ గుహ. ఎందుకంటే ఈ మధ్యన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కేదార్నాత్ వెళ్ళిన సందర్భంగా ఆ గుహలో ధ్యానం చేశారు. దాంతో ఈ గుహ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో ఓసారి మోడీ కేదార్నాథ్లో స్వామిని దర్శించుకున్నాక ధ్యానం చేసుకునేందుక�
ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేదార్నాథ్ వెళ్లినప్పుడు ఒక గుహలో ధ్యానం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ గుహ గురించి జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. వై ఫైతో పాటు ఆహారం, కాలింగ్ బెల్ వంటి పలు ఆధునిక సౌకర్యాలు ఉన్న ఈ గుహ గురించి మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ సలహా మేరకు గత ఏడాది గర్వాల్ మండల్ విక�