తెలుగు వార్తలు » KCR Review
తెలంగాణ నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర నిధులకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపొందించే పనిలో పడింది.
వ్యవసాయశాఖ కాగితం, కలం శాఖగా కాకుండా పొలం, హలం శాఖగా మారాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
CM KCR Review TSRTC: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్డౌన్, గతంలో పేరుకుపోయిన..
ఇన్నిరోజులు జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి సారించిన రాజకీయ నాయకులు, అధికారులు ప్రస్తుతం పాలనా పరమైన విధులలో నిమగ్నమయ్యారు.
తెలంగాణావ్యాప్తంగా నిలిచిపోయిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పున: ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణి వెబ్ పోర్టల్ ద్వారా జోరందుకున్న నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించాలని ఆయన నిర్దేశించారు.