Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కరుడుగట్టి ఇద్దరు ఉగ్రవాదులను చాకచక్యంగా పోలీసులకు పట్టించారు..
Amarnath Yatra 2022: అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 5వేల మంది యాత్రికులతో కూడిన తొలి బ్యాచ్ పహల్గావ్, బల్తాల్ బేస్ క్యాంపులకు..
కశ్మీర్లో ఈ ఏడాది ఇప్పటి వరకు భారత సేనలు హతమార్చిన 100 మంది ఉగ్రవాదుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ -లష్కరే తోయిబాకు చెందిన 63 మంది ఉన్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో వినూత్నమైన మామిడి రకాన్ని పండిస్తున్నాడు ఓ రైతు. కేవలం జపాన్లో మాత్రమే పండే ఆపిల్ మ్యాంగో సాగును చేపట్టాడు. కశ్మీర్ ఆపిల్ను పోలి ఉండే ఈ మామిడి రకాన్ని
జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖకు సరిహద్దుగా ఉన్న ఉత్తర కాశ్మీర్ కుప్వారా, బారాముల్లా, బండిపోరా జిల్లాల్లో తిరుగుబాటు-సంబంధిత హింస గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మే నెలలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య అనేకసార్లు కాల్పులు జరిగాయి.
ప్రశాంత వాతావరణంలో అలరారే జమ్మూ-కశ్మీర్(Jammu-Kashmir) లో వేడి రాజుకుంది. కొన్ని రోజులుగా ఉగ్రదాడులు జరుగుతుండటంతో కశ్మీరీ పండిట్లలో భయం మొదలైంది. దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని గోపాల్పొరా...
కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ను అన్ని కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ డిమాండ్ చేశారు. అతడ్ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని తద్వారా కుటుంబాన్ని కలిసేలా చూడాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల
IRCTC Tour Package: ఇండియన్ రైల్వేస్ కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(IRCTC) ప్రయాణికుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పర్యటకుల కోసం టూర్ ప్యాకేజీలను..
Kashmir: కశ్మీర్ వ్యాలీలోకి తీవ్రవాదుల వద్ద అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు దొరకటం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దుల వద్ద భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూ మృతి చెందిన ఉద్రవాదుల వద్ద వీటిని ఆర్మీ అధికారులు కనుగొన్నారు.
PM Modi-Pak PMShehbaz Sharif: పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ తన మొదటి ప్రసంగంలో భారత్ తో ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామనే విధమైన సంకేతాలు పంపారు షెహబాజ్ షరీఫ్. జమ్ము కశ్మీర్, పేదరిక సమస్యను కలిసి..