కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘వలిమై’. నేడు రిలీజ్ నేపథ్యంలో ఈ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన చిత్రం ‘వలిమై’. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన చిత్రం 'వాలిమై'. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ
Rx 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న సినిమా ‘మహా సముద్రం’. .
ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఓవర్ నైట్లో విపరీతమైన క్రేజ్ను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్రహీరో కార్తికేయ..
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్లోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరోకి తమిళ నాట గ్రాండ్ వెల్కం లభిస్తోంది. తెలుగులో స్టార్ ఇమేజ్ లేకపోయినా... అరవ ఆడియన్స్ మాత్రం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే టైటిల్ వస్తున్న ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్లో కనిపించనున్నాడు. గంధపు చక్కల స్మగ్లింగ్
సినిమా రంగంలో, బిజినెస్ రంగంలో రాణిస్తూ సక్సెస్ విమెన్ గా దూసుకు పోతున్న మిత్ర శర్మ తాజాగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. శ్రీ పిక్చర్స్ పతాకంపై మిత్ర శర్మ, గీతనంద్ జంటగా
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వరస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారు పేరుగా నిలిచిన బన్నీ వాసు నిర్మాతగా ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'.