టాలీవుడ్ నటుడు ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. కార్తికేయ తన స్నేహితురాలు లోహిత రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్
ఇటీవల 'రాజా విక్రమార్క' సినిమాతో మన ముందుకు వచ్చాడు హీరో కార్తికేయ. తాన్యా రవిచంద్రన్ , సాయికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది..
కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ
ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఓవర్ నైట్లో విపరీతమైన క్రేజ్ను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్రహీరో కార్తికేయ..
యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్లోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు.
"Rx100" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కార్తికేయ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.