కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోడానికి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సినియర్ నేత కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేడీఎస్ కాంగ్రెస్ కూటమి నుంచి కర్నాటక సీఎంగా కుమారస్వామి పదవిని కొనసాగించారు. 14 నెలల తర్వాత 16 మంది ఇరుపార్టీలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాల వెనుక కాంగ్ర�
బెంగళూరు: కర్నాటక సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.గత వారం రోజులుగా సాగిన కర్నాటక పొలిటికల్ డ్రామా చివరకు కాంగ్రస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలడంతో ముగిసింది. కర్నాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమార సర్కారు మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైంది. బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జెడీఎస్ వినతిని స్పీకర్ తోసి పుచ్చడం�
కన్నడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సంకీర్ణపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సీరియల్ ను తలపిస్తున్న పొలిటికల్ డ్రామా ఇవాళ కూడా కొనసాగనుంది. రెండు రోజుల విరామం అనంతరం సోమవారం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టారు. మరోవైపు సభను వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీ(ఎస్) సభ్యులు నినాదాలు చేశారు. �
కన్నడలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. ఈరోజు అసెంబ్లీలో బలపరీక్ష జగరనున్న నేపథ్యంలో సీఎం కుమారస్వామి రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. బీజేపీ ఉచ్చులో పడొద్దని చెప్పారు. చర్చలతో సమస్య పరిష్కరించుకుందామని రెబల్ ఎమ్మెల్యేలను కుమారస్వామి ఆహ్వానించారు. మరోవైపు కర్నాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎ
కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి రాజకీయ భవిత సోమవారం తేలనుంది. పతనం అంచులమీద కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణకూటమి ప్రభుత్వ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అసెంబ్లీలో కుమారస్వామి బల పరీక్ష జరుగుతుందా లేదా అన్నది మొదట స్పష్టం కాలేదు. అయితే విశ్వాసపరీక్ష ఉంటుందని స్పీకర్ రమేష్ కుమార్ ఆ తరువాత ప�
కర్ణాటక పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుండడంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ వేర్వేరుగా శాసనసభాపక్ష సమావేశాలను నిర్వహించి ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు తెలిపాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశానికి హాజరవుతానన్�
కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. రెండో రోజైనా బల పరీక్ష జరుగుతుందనుకున్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. సభలో మరోసారి గందరగోళం నెలకొనడంతో.. సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. సభను స్పీకర్ వాయిదా వేయడంతో సభలో నిలబడి బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. �
కర్నాటక రాజకీయం క్షణక్షణం మారుతోంది. తమను బలవంతంగా ముంబైలో బంధించారని రెబెల్ ఎమ్మెల్యేలు సీఎంకు ఫోన్ చేశారని మంత్రి డీకే శివకుమార్ అన్నారు. సీఎం కుమారస్వామి ఆదేశాలతో తాను ముంబైకి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు రక్షణ కావాలని తనను అడగలేదని స్పీకర్ రమేష్ కుమార్ తెలిపారు. అయితే వాళ్లు అడిగితే �
కర్నాటక అసెంబ్లీ వెంటనే వాయిదా వేయాలని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రాత్రి 8.00 గంటల వరకు సభ కొనసాగుతోందని స్పీకర్ తెలిపారు. అయితే సభలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. గవర్నర్ ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత సభపై ఉందన్నారు.
కర్ణాటకలో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. బల పరీక్షకు గవర్నర్ ఇచ్చిన రెండో గడువు కూడా శుక్రవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అంతకు ముందు గవర్నర్ ఇచ్చిన తొలి గడువు మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. విశ్వాస తీర్మానంపై చర్చ లేకుండా ఓటింగ్కు వెళ్లలేమని స్పీకర్ తేల్చి చెప్పడంతో.. తొలి గడువు ముగిసింది. అయితే అనూహ్యంగా గవర్నర్ సాయ�