ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య మాటల తూటాలు పేలాయి...
ప్రస్తుతం ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతూండటంతో పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సామాన్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు..
ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్కు చేదు అనుభవం మిగిల్చింది. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న అధికార కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యే హోదాలో కరణం బలరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ అనుచరులు కార్యక్రమంలో హంగామా సృష్టించారు. దాంతో ప్రకాశంజిల్లా �
ఒకే ఒరలో రెండు కత్తుల్లాంటి నేతల మధ్య మళ్లీ వార్ మొదలైందా? టీడీపీ నేతలు కరణం బలరామ్, గొట్టిపాటి రవి, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారా? మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు చొరవతో గెలుపు కోసం ఒకరికొకరు పరోక్షంగా సాయం చేసుకున్న ఈ ఇద్దరూ ఇపుడు సోషల్మీడియాలో మాటల తూటాలు పేల్చుతున్నారా? అన్న సందేహాలు ప్రక�
ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ నవశకం కార్యక్రమంలో ప