మూఢనమ్మకాలు అమాయకుల ప్రాణాలను తీస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని అతి దారుణంగా రాళ్లతో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అందరూ..
రాబోయే కాలంలో వచ్చే ఆహార కొరతను గుర్తించిన ఓ 15ఏళ్ల బాలిక ఎవరూ అలుపెరుగని సాహాసం చేస్తోంది. సేవ్ సాయిల్ నినాదంతో సైకిల్ యాత్ర చేపట్టింది. 15 సంవత్సరాల బాలిక వెన్నెల,
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికూతుళ్లు షాకిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఒకరు, ఉన్నత చదువులపై ఉన్న శ్రద్ధతో పెద్దలకు ఎదురు చెప్పలేక ఇంకొకరు అర్ధాంతరంగా తనువు చలిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే నిండు నూరేళ్ల జీవితాన్ని ముంగించేస్తున్నారు.
25 మంది ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్ వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో నలుగురు తనువుచాలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.