తెలుగు వార్తలు » KABIR SINGH
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సమాచార విప్లవాన్ని మన ముందు ఉంచింది ‘గూగుల్’. ఏ అంశంపై అయినా తగిన సమాచారం కావాలంటే గూగుల్ పై ఆధారపడాల్సిందే. గూగుల్ తన వార్షిక సంవత్సర డేటాను.. భారతదేశంలో ప్రజలు ఎక్కువగా శోధించిన అంశాల జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి పది స్థానాల్లో వరుసగా క్రికెట్ ప్రపంచ కప్, లోక్సభ ఎన్నికలు, చంద
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘అర్జున్ రెడ్డి’ ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ మూవీతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారాడు. అనేక మంది హీరోలు, నిర్మాతలు రిజెక్ట్ చేసిన ఈ స్రిప్ట్..బాలీవుడ్లో కూడా ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కింది. అక్కడ కూడా మూవీ ఊహించని విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించి
హైదరాబాద్ నగర శివారులో చోటు చేసుకున్న మహిళా డాక్టర్ అత్యాచారం, హత్య సంఘటనపై యావత్ భారతావని భగ్గుమంది. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పార్లమెంట్ సైతం పాశవిక ఘటనపై దద్దరిల్లింది. నిందితులను శిక్షించాలంటూ.. ఎంపీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. సెలబ్రిటీల నుంచి సామాన్య �
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను ఓ మలయాళ హీరోయిన్ హర్ట్ చేసింది. విజయ్ ముందే ఆయన నటించిన చిత్రాన్ని ఏకిపారేసింది. ఇది కాస్త ఆయనకు ఇబ్బందిగా కలిగించినా.. ఆమె వ్యాఖ్యలకు నిదానంగానే సమాధానం ఇచ్చాడు మన రౌడీ. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు. విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన ముందే మాట్లాడినందుకు సోషల్ మీడియాలో ఆ హీరోయిన్�
సందీప్ రెడ్డి వంగా.. తీసినవి రెండు సినిమాలే అయినా ఈయన పాపులారిటీ దేశవ్యాప్తంగా వ్యాపించడానికి ముఖ్య కారణం ‘అర్జున్ రెడ్డి’. హీరో విజయ్ దేవరకొండతో తీసిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్గా నిలిచింది. అప్పటివరకు సాధారణ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఒక్కసారిగా యూత్ సెన్సేషన్గా మారిపోయాడు. యూత్ మొత్తం ‘అర్జున్ రెడ్డి’ సిని�
మెగా పవర్స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాణీ ‘వినయ విధేయ రామ’లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పరాజయమైనప్పటికీ.. వీరిద్దరి జోడికి మంచి మార్కులే పడ్డాయి. ఇక మూవీ షూటింగ్లో చెర్రీతో కియారాకు మంచి స్నేహం ఏర్పడింది. దీంతో ఇటీవల ఏదో పని మీద ముంబయికి వెళ్లిన చరణ్.. అక్కడ కియారాను కలిశాడు. ఈ సందర్భంగా వారిద్దరు తీసుకున్న ఫొటోల�
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇవాళ ఈ మూవీ దక్షిణాది భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఇకపోతే ఈ సినిమా హిందీ రైట్స్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందట.
తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్కు బాగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అక్కడి దర్శక, నిర్మాతలు మన మూవీస్ని రీమేక్ చేసేందుకు తెగ ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఆ కోవలోకే ‘జెర్సీ’ సినిమా వస్తుంది. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్పై కరణ్ జోహార్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ను ఎం
ముంబై: ఒక టాలీవుడ్ కల్ట్ మూవీ ‘అర్జున్ రెడి’..ఈ మూవీనే ‘కబీర్ సింగ్’ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఈ రెండు మూవీస్కి డైరక్టర్ ఒకరే. అతనే సందీప్ రెడ్డి వంగా. ఈ న్యూ ఏజ్ ఫిలిమ్స్తో అటు నార్త్ని, ఇటు సౌత్ని షేక్ చేశాడు ఈ యంగ్ డైరక్టర్. అటు కంటెంట్తో పాటు కాంట్రవర్సరీలతో కూడా ఎట్ ఏ టైమ్ ట్రావెల్ అవ్వడం సందీప్క�
బాలీవుడ్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన కబీర్ సింగ్.. కలెక్షన్ల చరిత్రను తిరగరాస్తోంది. తెలుగులో అర్జున్రెడ్డీ మూవీ కంటే హిందీలోనే సంచలనం సృష్టిస్తోంది. హిందీలొ కబీర్సింగ్గా షాహీద్ కపూర్ నటించారు. ఈచిత్రం వసూళ్ల విషయంలో సల్మాన్, అజయ్ దేవ్గణ్ చిత్రాలనే షేక్ చేస్తోంది. అయితే దీని ఒరిజినల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగ�