వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదయింది.”అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ చిక్కులు వీడి రిలీజ్కు సిద్ధమవుతున్న సమయంలో వర్మను మరో వివాదం చుట్టుముట్టింది. సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున
ఏపీలో నెక్స్ట్ సీఎం తానేనంటూ హడావుడి చేసి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. తనని మోసం చేశారంటూ ఆయనపై ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అమెరికా పంపిస్తానంటూ నమ్మించి డబ్బులు తీసుకున్నారని.. తనకు స్పాన్సర్ షిప్ లెటర్, ఇన్విటేషన్ కార్డు ఇచ్చారని ఆమె ఫిర�
ఏపీలోని చాలా చోట్ల వైసీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ లీడింగ్లో ఉంది. రెండో స్థానంలో టీడీపీ ఉండగా, మూడో స్థానంలో జనసేన ఉంది. ఇది ఇలా ఉండగా ఈసీ అధికారిక వెబ్సైట్లో నమోదు చేసిన లెక్కల ప్రకారం.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ 59 ఓట్లు �
ఏపీలో జరిగిన ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మాకు సింబల్ ను లేట్ గా ఇచ్చారని.. ఫ్యాన్ సింబల్ రాకుండా బీజేపీ, వైసీపీ అడ్డు పడ్డాయని’ ఆరోపించారు. అన్ని పార్టీలూ ఓటర్లకు డబ్బులు పంచారని.. కానీ తాము ఎవ్వరికీ డబ్బు పంచలేదని స్పష్టం చేశార
నరసాపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఓకే చేశారు. ఇది ఇలా ఉంటే తమ నామినేషన్ ను తిరస్కరించేలా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కుట్ర పన్నారని కేఏ పాల్ ఆరోపించారు. అంతేకాదు ఆయన మాట్లాడుతూ ‘జగన్ కు ఓటేస్తే అ�
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేర్లతో సరి పోలిన పేర్లు ఉన్న వారితోనే నామినేషన్లు వేయించిన పాల్, వైసీపీని మరింత కలవరానికి గురిచేస్తున్నారు. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే కేఏ పాల్ నడుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురిచే