పెళ్లి చేసుకుంటామని ఇళ్లల్లో చెప్పారు. అయితే, వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిద్దరూ మనస్తాపానికి గురయ్యారు.
RGV Dance: వర్మ, వివాదం... ఈ రెండు పదాలను వేరు చేసి చూడలేం. వర్మ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది. లేదా వివాదం ఎక్కడ ఉంటే అక్కడ తాను ఉండేలా చూసుకుంటారు..
శాంతి చర్చల ఒప్పందానికి ముందుకు రావాలంటూ ప్రధాని మోదీకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ మరోసారి లేఖ రాశారు. కశ్మీర్ అంశంతో సహా పలు సమస్యలు, వివాదాలపై చర్చలకు తాము సిద్ధమేనని ఆ లేఖలో ఇమ్రాన్ తెలిపినట్లు పాక్ మీడియా స్పష్టం చేసింది. వచ్చే వారం బిష్కెక్లో జరిగే ఎస్సీవో శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య ఎలాంట
టాలీవుడ్ ఆర్టిస్ట్లు జ్యోతి, గీతాసింగ్, రఘులకు పెను ప్రమాదం తప్పింది. మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తోన్న కారు టైర్ ఊడిపోయింది. దీంతో కారు అదుపు తప్పింది. అయితే అదృష్టవశాత్తు తమకు ఎలాంటి గాయాలు కాలేదని జ్యోతి తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మదనపల్�
గత నెల ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన జ్యోతి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అంగడి గోవింద్ గుండెపోటుతో మరణించారు. కుమార్తె మరణాన్ని తట్టుకోలేకపోయిన గోవింద్.. ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం జరిగిన రోజే కుప్పకూలిపోయాడు. అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మంగళగిరిలో తుదిశ్వాస విడిచ
గుంటూరు: మంగళగిరిలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడు శ్రీనివాసే జ్యోతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. స్నేహితుడు పవన్తో కలిసి శ్రీనివాస్.. జ్యోతిని హత్య చేసినట్లు వారు వెల్లడించారు. పెళ్లి చేసుకోమని జ్యోతి ఒత్తిడి చేయడంతోనే శ్రీనివాస్ ఈ హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలి�
గుంటూరు: మంగళగిరిలో దారుణ హత్యాచారానికి గురైన జ్యోతి కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించినట్లు తెలుస్తోంది. జ్యోతి మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆ వివరాలను మాత్ర ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియుడు శ్రీనివాస్ ఆమెను హత్య చేశాడని నిర్ధారణకు వచ్చారు. పెళ్లి చేసుకోమని నిలదీసినందుకే శ్రీనివాస్, జ్�
గుంటూరు: జిల్లాలో సంచలనం రేపిన ప్రేమజంటపై దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పథకం ప్రకారమే తమ కుమార్తెను చంపారని జ్యోతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తాడేపల్లి ఇన్ఛార్జ్ తహశీల్దారుతో పాటు అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ సమక్షంలో జ్యోతి డెడ్బాడీకి
మ౦గళగిరి మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్ లు తెరమీదకు వస్తున్నాయి. జ్యోతి లవర్ శ్రీనివాస్ స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడ౦తో కేసు కొత్త మలుపు తిరుగుతో౦ది. జ్యోతి బ౦ధువులు శ్రీనివాస్ నే అనుమాని౦చడ౦ ఇటు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడ౦తో కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. జ్యోతికి ఓ అమ్మాయి ద్వారా ఫోన్ చే�