పాకిస్తాన్లో దేశ తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పొరుగు దేశంలో దీనిని ఒక చారిత్రాత్మక సందర్భంగా చూస్తున్నారు. రాజధాని..
పాకిస్తాన్ సుప్రీంకోర్టు తొలి మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ అయేషా మాలిక్ నియమితులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ్యుడీషియల్ కమిషన్..
Pakistan - Justice Ayesha Malik: పాకిస్థాన్ చరిత్రలో తొలి మహిళా చీఫ్ జస్టిస్గా జస్టిస్ అయేషా మాలిక్ బాధ్యతలు చేపట్టనున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్ జస్టిస్ ముషీర్ ఆలమ్ సిఫార్సు మేరకు జస్టిస్ ఆయేషా మాలిక్ ఆ దేశ సీజేపీగా నియమితులుకానున్నారు.