త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడో చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న, పూజా హెగ్డే, కీర్తి సురేశ్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా మరో భామ లైన్లోకి వచ్చింది. కోలీవుడ్లో ప్రస్తుత�
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడో చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన వచ్చి కూడా దాదాపుగా రెండు నెలలు కావోస్తోంది. అయితే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. అల్లు అర్జు్న్ మాత్రం లేదన్నది టాలీవుడ్ టాక్. నా పేరు సూర్య- నా ఇల్ల�