ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల పరువు తీసేలా ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఎన్వీ రమణ అన్నారు.
High Court Judges: దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు జడ్జిల బదీలీ జరిగింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాలో న్యాయమూర్తులు..న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా పోస్ట్ లు చేస్తున్నారన్న ఆరోపణపై మరో ఇద్దరినీ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి అరెస్ట్ తో ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది.
దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల్లోని జడ్జీలపై కొంతమంది అదేపనిగా విమర్శలు చేస్తున్న తీరు పెరుగుతుండడంపట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్..
Coronavirus Vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ముందుగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 లక్షల..
సుప్రీంకోర్టును, జడ్జీలను అపహాస్యం చేస్తూ తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కామిక్ కునాల్ కమ్రా అన్నారు. రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు..
భారత రాష్ట్రపతి, ప్రధాని, జడ్జీలపై నిఘా పెట్టేందుకు చైనా యత్నిస్తోందని, గూఢచర్యానికి పాల్పడుతోందని 'సేవ్ దెమ్ ఇండియా ఫౌండేషన్' అనే స్వఛ్చంద సంస్థ (ఎన్జీఓ) తెలిపింది.