మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. రేపటి బలపరీక్షను వాయిదా వేయలాని సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ వేయనుంది.
భారతీయ జనతా పార్టీ (BJP) హైకమాండ్ పిలుపుతో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఫడ్నవీస్ భేటీ కానున్నారు.
రాయ్రంగ్పూర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ద్రౌపది ముర్ము.. మయూర్భంజ్ జిల్లాకు చెందిన గిరిజన మహిళనైన తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భేటీ అయిన బీజేపీ అగ్ర నాయకత్వం.. 64 ఏళ్ల ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది.
రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు.. కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
రాజమండ్రి తెలుగువారి చారిత్రక సంస్కృతికి, తెలుగు వాఙ్మయానికి మూల స్థానమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఇక్కడకు రావటం తనకు ఆనంద దాయకమన్నారు. మోదీజీ అధికారంలోకి వచ్చాక పథకాలు పరుగులు పెడుతున్నాయని చెప్పారు.
ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ(BJP) దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళవారాల్ల
ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ(BJP) దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు....