యూపీలోని ఘజియాబాద్ లో దుండగుల కాల్పుల్లో మరణించిన జర్నలిస్ట్ విక్రమ్ జోషీ కుటుంబానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ నెల 20 న రాత్రి తన ఇద్దరు కూతుళ్లతో బైక్ పై..
యూపీలోని ఘజియాబాద్లో దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జర్నలిస్టు విక్రమ్ జోషి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బైక్ వెళ్తుండగా.. ఘజియాబాద్లోని విజయ్ నగర..
ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లో సోమవారం రాత్రి విక్రమ్ జోషీ అనే జర్నలిస్టుపై హత్యాయత్నం జరిగింది. తన ఇద్దరు కూతుళ్లతో ఆయన బైక్ పై ఇంటికి వస్తుండగా అయిదుగురు దుండగులు ఆయన వాహనాన్ని అడ్డగించి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ జోషీ తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు ఆయనను ఓ కారు వద్దకు లాగి అక్కడ కూడా దాడికి పాల్పడ్డార�