తెలుగు వార్తలు » Journalist Priya Ramani
మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేస్తామని ఆయన తరఫు లాయర్ గీతా లూథ్రా ప్రకటించారు.
జర్నలిస్ట్ ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ కేకు సంబంధించి ఇది నిరూపితం కాలేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
జర్నలిస్టు ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసు (పరువునష్టం దావా) పై తీర్పును ఢిల్లీ కోర్టు ఈ నెల 17 కి వాయిదా వేసింది.
జర్నలిస్ట్ ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం మధ్యాహ్నం తీర్పు చెప్పే అవకాశాలున్నాయి..