తెలుగు వార్తలు » journalist case
ములుగు జిల్లాలో అర్ధరాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పస్రా పట్టణంలో ఫొటో జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు దుండగులు. సోమవారం రాత్రి వరంగల్ ప్రెస్క్లబ్ కోశాధికారి సునీల్ రెడ్డి అనే వ్యక్తిని దుండుగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. దాడిలో అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి...