తెలుగు వార్తలు » joshimath news
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని రేణి వద్ద హిమానీనదికి సంభవించిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో సమీపంలోని డ్యామ్ కూడా కూలిపోయింది. ఈ ప్రకృతి వైపరిత్యంతో సమీపంలోని రేణీ గ్రామం జలసమాధి అయ్యింది.
ఉత్తరాఖండ్ లో ఆదివారం సంభవించిన ప్రకృతి వైపరీత్యానికి కారణాలు ఎన్నో కనిపిస్తున్నాయి. మెరుపు వరదలకు చమోలీ జిల్లాలోని..
ఆకస్మిక వరదలకు గురై, కొండ చరియలు విరిగిపడి పెను ప్రకృతి వైపరీత్యానికి గురైన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఈ దేశం అండగా ఉంటుందని..
ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో పెనుప్రమాదం సంభవించింది. మంచు చరియలు విరిగిపడటం వల్ల ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది.
ఉత్తరాఖండ్లో ఒక్కసారిగా వఛ్చి పడిన వరదలతో ముఖ్యంగా చమోలీ జిల్లా వణికిపోయింది. ఈ జిల్లాకు సమీపంలోని అలకానంద, ధౌలి గంగా నదులు..
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని రేణి వద్ద హిమానీనదం వరదల కారణంగా . హిమానీనదం పేలడం వల్ల ధౌలి నది వరదలు వచ్చిందని చెబుతున్నారు.