తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్లో జో రూట్ టెస్టుల్లో నెం.1 బ్యాట్స్మెన్గా నిలిచాడు. మరోవైపు వన్డేల్లో పాక్ బ్యాట్స్మెన్ ఆధిపత్యం చెలరేగడంతో విరాట్ కోహ్లి వెనకంజలో నిలిచాడు.
బెంగళూరులో జరిగిన IPL 2022 మెగా వేలం మధ్య , ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సూపర్ ఓవర్ ఉత్కంఠ నెలకొంది. ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2022) తదుపరి సీజన్ మెగా వేలం వచ్చే నెలలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈసారి చాలా మంది బౌలర్లపై కనక వర్షం కురవనుంది. అందులో టాప్ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
ఈ క్రికెటర్ గత ఆరేళ్ళలో కేవలం 3 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఆ అనుభవంతో తాజాగా జరిగిన టీ20 ప్రపంచకప్లో అతడు తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతడెవరో తెలుసా.?
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించిన ప్రపంచ కప్ గెలిచింది. అయితే ఈ వరల్డ్ కప్ గెలవడంతో ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ అరుదైన ఘనత సాధించారు...
IPL 2021: అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే కరోనా మహమ్మారి క్రీడా రంగంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ 14వ సీజన్ కూడా...
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా సోమవారం మరో రసవత్తరమైన పోరు జరిగింది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 125 పరుగులు చేసింద
ఐపీఎల్ 2020 సీజన్లో శనివారం రాత్రి మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి . ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 2×6), డుప్లెసిస్ (58; 47 బంతుల్లో; 6×4, 2×6) దుమ్ము లేపడంతో.. ఢ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతోన్న తాజా ఐపీఎల్ టోర్నీలో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు శనివారం రాత్రి నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ధోనీ వర్సెస్ కోహ్లి మధ్య పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. గతంలో ఎనిమిది సార్లు ఇ�
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి మరో ఆసక్తికర మ్యాచ్ జరగింది. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి. ఐపీఎల్ తాజా సీజన్లో నాలుగు మ్యాచ్లాడిన పంజాబ్ జట్టు.. ఒక్క మ్యాచ్లో మాత్రమే నెగ్గింది. చివరిగా గత గురువారం ముంబై ఇండియన్స్తో అబుదాబి వేదికగా మ్యాచ్ ఆ�