తెలుగు వార్తలు » Johnny Bairstow
లార్డ్స్: ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం లార్డ్స్ వేదికగా వరల్డ్కప్ 2019 ఫైనల్లో తలబడనున్నాయి. సెమీస్లో భారత్ను ఓడించి కివీస్.. ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుకున్నాయి. ఇరు జట్లలో ఎవరు గెలిచినా.. వారు తొలిసారి విశ్వవిజేతలుగా నిలవనున్నారు. ఇది ఇలా ఉండగా ఐపీఎల్లో సన్రైజర్స్కు ప్రాతినిధ
చెస్టర్ లీ స్ట్రీట్: ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లీష్ జట్టు సెమీస్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఓటమితో కివీస్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కాగా శుక్రవారం జరగబోయే పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్తో సెమీస్లో అడుగు పెట్టే నాల�
బర్మింగ్హామ్: ప్రపంచకప్ లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఆ జట్టు ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్స్టోలు.. భారత్ బౌలింగ్ను ఆటాడుకున్నారు. జాసన్ రాయ్ అర్ధ సెంచరీ చేసి ఔటవ్వగా.. బెయిర్స్టో సెంచరీతో కదం తొక్కాడు. 30 ఓవ
ప్రపంచకప్లో అత్యంత కీలక మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుతమైన ఆట తీరుతో అందరిని అలరిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు.. ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని అందించారు. దీనితో ఆతిధ్య ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఓ మీడియా సమావేశంలో ఈ మ్యాచ్�
బర్మింగ్హామ్: వరల్డ్కప్లో అత్యంత కీలక మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. దీనితో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు మంచి శుభారంభం దక్కింది. బ్యాటింగ్కు అనుకులిస్తున్న పిచ్పై పదునైన భారత్ బౌలింగ్ను ఇంగ్లాండ్ ఓపెనర్లు ధీటుగా ఎదుర్కుంటున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 97 �