తెలుగు వార్తలు » Jofra Archer
ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ భవిష్యత్ని ముందే ఊహించగలడు. ఈ విషయం ఒక్కసారి, రెండుసార్లు కాదు చాలా సార్లే తేలింది
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి మరో కీలక పోరు జరగుతోంది. దుబాయ్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 191 రన్స్ చేసింది. సారథి ఇయాన్ మోర్గాన్ (68*; 35 బంతుల్లో, 5×4, 6×6) అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్�
ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ పవర్ హిట్టర్ క్రిస్ గేల్ చెలరేగి పోయిన విషయం తెలిసిందే
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి మరో రసవత్తరమైన పోరు జరిగింది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయంతో ఈ మ్యాచ్కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. అంతకుముందు ఆల్రౌ�
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా సోమవారం మరో రసవత్తరమైన పోరు జరిగింది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 125 పరుగులు చేసింద
ఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్ ఎలివెన్ పంజాబ్ మధ్య గురువారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. కింగ్స్ విసిరిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా చేదించింది.
ఐపీఎల్ లో షార్జా వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్లో ఇది 9వ మ్యాచ్. అటు కింగ్స్ లెవన్ పంజాబ్, ఇటు రాజస్థాన్ రాయల్స్ రెండూ బలంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మంచి జోష్ లో ఉన్నాడు. రాజస్థాన్ విషయానికి వస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్, వికెట్ కీపర్ సంజూ సాంసన�
షార్జా వేదికగా జరుగుతున్న ఐపీఎల్2020-- 9వ మ్యాచ్లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 223 పరుగుల చేసింది.
ఐపీఎల్ వేలంలో అనుభవం ఉన్న ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. గురువారం నిర్వహించిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై యాజమాన్యలు దృష్టి పెట్టాయి. ఆ దేశ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ను కొనేందుకు గట్టి పోటీ నెలకుంది. ఫైనల్గా రూ 15.50 కోట్లకు కమ్మిన్స్ను కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. 2 కోట్ల బే�