తెలుగు వార్తలు » JNU violence
జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన దాడికి తమదే పూర్తి బాధ్యత అని ఓ కొత్త గ్రూపు ప్రకటించుకుంది. ‘ హిందూ రక్షా దళ్ ‘ అనే ఈ సంస్థ నేత పింకీ చౌదరి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ వర్సిటీ జాతి వ్యతిరేక శక్తులకు నిలయంగా మారిందని, దీన్ని తాము సహించలేకపోయామని, అందువల్లే దాడికి పాల్పడ్డామని ఆయన అన్నారు. ఆ ఎటా�
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని బాలీవుడ్ ఖండించింది. ఆ దాడికి నిరసనగా ముంబైలో బాలీవుడ్ స్టార్స్ అంతా కార్టర్ రోడ్డులో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, తా ప్సీ పొన్ను, దియా మీర్జా, రిచా ఛధ్ధా, గౌహార్ ఖాన్ వంటి పలువురు సెల�
ముసుగులు ధరించిన గూండాలు ఢిల్లీలోని జవహర్లాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి విదితమే. దీనికి నిరసనగా పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్తో మాట్లాడారు. “అవసరమై
ముసుగులు ధరించిన గూండాలు ఢిల్లీలోని జవహర్లాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి విదితమే. దీంతో పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో జెఎన్యు స్టూడెంట్స్ యూనియన్ అధినేత ఐషే ఘోష్, పలువురు ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. హింసను ఆపడానికి