తెలుగు వార్తలు » Jnu Attack
‘యూనిటీ ఎగెనెస్ట్ లెఫ్ట్’ అనే వాట్సాప్ గ్రూపులోని 60 మంది సభ్యులలో 37 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు, వీరికి గత వారం జెఎన్యు విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన ముసుగు గూండాల దాడితో సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో 10 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు కాదు. వీరు హింసాకాండతో సంబంధం
ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులకు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ఆ విద్యార్థులపై జరిగింది ‘ క్రూరమైన దాడి ‘ అని ఆయన అభివర్ణించారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ధైర్యంగా పోరాడి నిరసన ప్రకటించినందుకు వారిని ‘ శి�