తెలుగు వార్తలు » JNU
అప్పుడు కుదరలేదు… ఇప్పుడైనా వెళ్లండి అంటూ విద్యార్థులను ఢిల్లీ జేఎన్యూ కోరింది. హాస్టళ్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లాలని జేఎన్యూ ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. లాక్డౌన్ సడలింపులతో రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అందులో పేర్కొంది. ప్రత్యేక రైళ్లు… ఆర్టీసీ సర్వీసులను మాత్రమే విని�
కన్హయ్య కుమార్పై గతంలో నమోదైన దేశద్రోహం కేసుపై విచారణ జరిపేందుకు కేజ్రీవాల్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేజ్రీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై కన్హయ్య కుమార్ స్పందించారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని..
దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి షర్జీల్ ఇమామ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్లోని జెహెనాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి నిరసనగా భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను విడగొడదామంటూ షర్జీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీ�
రెచ్ఛగొట్టే ప్రసంగాలు చేశాడన్న ఆరోపణపై దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న జెఎన్యు రీసర్చ్ స్కాలర్ షార్జిల్ ఇమామ్కు యూనివర్సిటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి 3 న తమ ముందు హాజరు కావాలని, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈ వర్సిటీ చీఫ్ ప్రోక్టర్ ఈ సమన్లలో కోరారు. షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శనలను నిర్వహించిన ఆర్గనైజర్�
ఢిల్లీలోని జేఎన్యూలో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తీవ్రంగా స్పందించారు. విశ్వవిద్యాలయంలో ఫీజుల పెంపును ఆయన ఖండించారు. కేంద్ర మానవవనరుల శాఖ ప్రతిపాదనలను అమలుపరచకుండా.. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహార్ లాల్ నెహ్రూ
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే పర్యటించారు. ఆదివారం యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్ధులపై.. గుర్తు తెలియన వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థులకు మద్దతు తెల్పుతూ దీపిక జేఎన్యూకి వెళ్లారు. దుండ�
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తాలూకు వివరాలను తమకు అందజేయాలని మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివ
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన పలువురు హాస్టళ్లలో ప్రవేశించి విద్యార్థులపై దాడి చేసిన దృశ్యాల తాలూకు వీడియోలు, ఫోటోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ దాడుల్లో బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ హస్తం ఉన్నట్టు క్రమేపీ తెలుస్తోంది. జె ఎన్ యు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన వికా�
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ముసుగులు ధరించిన గూండాల హింసాత్మక దాడుల తరువాత, దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తమ అసమ్మతి స్వరాలను వినిపించారు. వారు ఆకస్మిక నిరసన వ్యక్తం చేస్తూ.. వీటిని దారుణమైన అణిచివేత చర్యలుగా పేర్కొన్నారు. ముంబై వ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార�
ముసుగులు ధరించిన గూండాలు ఢిల్లీలోని జవహర్లాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి విదితమే. దీనికి నిరసనగా పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్తో మాట్లాడారు. “అవసరమై