తెలుగు వార్తలు » JMM
జార్ఖండ్లో బిజెపి ఓటమికి పౌరసత్వ సవరణ చట్టం కారణమని ప్రతిపక్ష రాజకీయ నాయకులు – శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా విస్తృతంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో “నరేంద్ర మోదీ ముగింపు ప్రారంభం” అని కూడా చాలామంది తెలిపారు. లోక్సభ డిసెంబర్ 9 న పౌరసత్వం (సవరణ) బిల్లును ఆమోద�
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్యు) నుంచి విడిపోయిన తరువాత జార్ఖండ్ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో బీహార్లో పార్టీ నాయకత్వం ఈ రోజు జనతాదళ్ యునైటెడ్తో పొత్తు బలంగా ఉందని, సీట్లపై విభేదాల వల్ల ప్రభావితం కాదని స్పష్టంచేసింది. “బీహార్లో ఎన్డీఏ ఐక్యంగా ఉంది, సీట్ల భాగస్వామ్యం విషయంలో ఎటు�
జార్ఖండ్ ఎన్నికలకు సోమవారం ఫలితాలు ప్రకటించారు. అయితే కొత్తగా ఎన్నికైన 81 మంది ఎమ్మెల్యేలలో 41 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. 2019 జార్ఖండ్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఇచ్చిన డిక్లరేషన్లు, అఫిడవిట్ల ఆధారంగా ఈ కేసులు నిర్ధారించబడ్డాయి. 30 మంది జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండ
జార్ఖండ్ తదుపరి సీఎంగా జేఎమ్ఎమ్ చీఫ్ హేమంత్ సోరెన్ ఈ నెల 29న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్- కాంగ్రెస్- ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 47 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమి నాయకుడు హేమంత్ సీఎంగా పదవి చేపట్టనున్నారు. కూటమి నేతలతో మంగ
దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ సాచ్యురేషన్ స్థాయికి చేరడానికి దశాబ్దాలు పడితే, బీజేపీకి ఆరేళ్లలోనే ఈ స్థాయికి చేరినట్లు దేశ ముఖచిత్రం చెబుతోంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దేశంలో బీజేపీ భవిష్యత్తుపై ప్రశ్నలవర్షం కురుస్తోంది. ఇదేసమయంలో అన్నిపార్టీలు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నమోదైన గణాంకాలు బట్టి చూస్తే.. కాంగ్రెస్- జేఎంఎం కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కేవలం 25 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ తన ఓటమిని అంగీకరించారు. ‘ప్రజల నిర్ణయాన్ని బీజేపీ శిరసావహిస్తుందని.. ప్రతిపక్
దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఝార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాల ట్రెండ్ ను బట్టి చూస్తే.. మరో రాష్టాన్ని కూడా కమలం పార్టీ కోల్పోతున్న సూచనలు స్పష్టమవుతున్నాయి. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాలను ఈ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఝార్ఖండ్ ఐదో రాష్ట్రం కాబోతోందని అంటున్నారు. �
ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి 52 మంది అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించింది. పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి రఘువర్ దాస్ జంషెడ్పూర్ (తూర్పు) నుంచి, జార్ఖండ్ బిజెపి చీఫ్ లక్ష్మణన్ గిలువా చక్రధర్ పూర్ నుండి పోటీ చేయనున్నారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, మిస్టర్ దాస్ సమక్షంలో ఈ జాబితాను విడు