తెలుగు వార్తలు » jitan ram manjhi
బీహార్ ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలవరకు అందిన ఫలితాలను బట్టి ఏయే పార్టీలు ఎన్ని సీట్లను గెలుచుకున్నాయో ఈసీ వెల్లడించింది. వివరాలు.. బీజేపీ..16 ఆర్ జేడీ ..16 జేడీ-యూ..7 సీపీఐ ఎం ఎల్..3 కాంగ్రెస్..3 వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ..2 ఎంఐఎం..1 సీపీఐ..1 సీపీఎం..1 ఇండిపెండెంట్లు ..1 అటు-ఈ ఎన్నికల్లో జేడీ-యూ తక్కువ సీట్�
లోక్ జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణంపై దర్యాప్తు చేయాలని హిందూస్థానీ అవామ్ మోర్చా డిమాండ్ చేస్తోంది.. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ లేఖ కూడా రాసింది.. దళిత నేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణాన్ని ఇప్పటికీ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, అలాంటిది ఆయన కుమారుడు చిరాగ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన మహాఘట్బంధన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కూటమి నుంచి మాజీ సీఎం జీతన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా (సెక్యులర్) వైదొలిగింది.