తెలుగు వార్తలు » JioMart
జియో మార్ట్ బీటా వర్షన్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో కిరాణా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సందర్బంగా తమ వెబ్సైట్ ద్వారా నిత్యావసర సరుకులను కొనుగోలు చేసిన కస్టమర్లకు జియో మార్ట్ పలు ఆఫర్లు ప్రకటించినట్లు ఈషా అంబానీ తెలిపారు. ఎంఆర్పీపై 5-10 శాతం డిస్క్ంట్తో పాటు ఇతర ఆఫర్లతో..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో యూఎస్ వ్యాపార దిగ్గజం వాల్మార్ట్ రూ.9 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. జియో మార్ట్ కు పోటీగా వాల్ మార్ట్ ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది.