తెలుగు వార్తలు » Jio users
కొత్త నిబంధనలను తెరమీదికి తీసుకొచ్చింది టెలికాం శాఖ. ఇక ముందు ల్యాండ్లైన్ నుంచి మొబైల్కు ఫోన్ చేయాలంటే సున్నా (0) డయల్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ ప్రతిపాదనను ఇవాళ్టి నుంచి...
ఇన్కమింగ్ కాల్ రింగ్ విషయంలో టెలికాం ఆపరేటర్స్ మధ్య నెలకొన్న వివాదాన్ని టెలికాం రెగ్యులేటరీ సంస్థ(ట్రాయ్) తెరదించింది. మొబైల్ ఫోన్లకు కాల్ చేసినప్పుడు ఒకవేళ దాన్ని లిఫ్ట్ చేసినా.. లేక రిజెక్ట్ చేసినా.. ఖచ్చితంగా 30 సెకండ్ల పాటు రింగ్ మోగాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే ల్యాండ్ లైన్ అయితే 60 సెకన్లు మోగాలని.. అన్ని టెల�
జియో… అన్ని ఇతర నెట్వర్స్కు ఉచితంగా కాల్స్, అపరిమిత ఇంటర్నెట్.. ఈ రెండింటితో అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులకు దగ్గర అయ్యింది. అయితే మొన్నటి వరకు దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్స్కు అంతా ఉచితంగా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చింది జియో. ఇక ఉచిత�
ఇప్పటి వరకు అన్ లిమిటెడ్గా అన్ని నెట్వర్క్స్ ఆపరేటర్లకు కాల్స్ చేసిన జియో కస్టమర్లకు ఆ సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇతర నెట్వర్క్స్కి ఉచితంగా కాల్స్ చేసే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు ఉచితంగా అన్ని ఆపరేటర్లకు కాల్స్ చేసుకున్న కస్టమర్లు.. ఇక నుంచి జియో కాకుండా ఇతర నెట్వర్క్స్కి కాల్స్ �