తెలుగు వార్తలు » Jio GigaFiber Launch Plans Expected to Be Revealed Today
ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల సమావేశం. ఈ కార్యక్రమంలో రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీతో సహా ఫ్యామిలీలోని అందరూ పాల్గొన్నారు. అలాగే.. రిలయ్స్ వాటాదారులు కూడా పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ను స్థాపించి ఇప్పటి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ముఖేష