తెలుగు వార్తలు » Jio Gigafiber
ఎప్పుడెప్పుడా అని వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు ఇవాళ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ఇవాళ ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్ల�
టెలికాం రంగంలోనే జియో నెట్వర్క్ సంచలనం సృష్టించింది. అత్యంత చౌక ధరలతో జియో నెట్వర్క్ని విడుదల చేసి దేశవ్యాప్తంగా ఆహా.. అనిపించారు ముఖేష్ అంబానీ. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి జియో గిగా ఫైబర్ను ప్రవేశపెట్టనున్నారు. వీటికోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీటిని సెప్టంబర్ 5న విడుదల చేయనున్�
వినియోగదారులను గుడ్న్యూస్ చెప్పారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఏం ప్రకటిస్తారా..! అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబైల్ వినియోగదారులకు.. ముఖేష్ మరో న్యూ ఫీచర్ ఫోన్ పరిచయం చేశారు. ‘జియో ఫోన్ 3’ని సభా వేధికగా ఆవిష్కరించారు. ముంబైలో జరిగిన రిలయన్స్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ప్రస్తంగిస్తూ.. జియో ఫోన్3ని తర్వ�
ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల సమావేశం. ఈ కార్యక్రమంలో రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీతో సహా ఫ్యామిలీలోని అందరూ పాల్గొన్నారు. అలాగే.. రిలయ్స్ వాటాదారులు కూడా పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ను స్థాపించి ఇప్పటి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ముఖేష
టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు బ్రాడ్ బ్యాండ్ సేవలను కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సేవలు.. అనేక నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరించనుంది. వ్యాపార వర్గాల తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 12న రిలయన్స్ జియో బ్రాడ్బ్యాండ్ స
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. గిగాఫైబర్తో బ్రాండ్బ్యాండ్ విభాగంలో దూసుకెళ్లాలని చూస్తోంది. కంపెనీ నెలకు రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశముందని సమాచారం. గిగాఫైబర్ ప్లానుతో బ్రాండ్బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్లైన్ సేవలన్నింటినీ పొందొచ్చని తెలిపింది. 100 ఎంబీపీఎస్ స్ప