తెలుగు వార్తలు » Jio Fiber
రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ వీటిని తాజాగా విడుదల చేసింది...
జియో తమ వినియోగదారులకు రూ.999 విలువ చేసే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
జియో.. టెలికాం రంగంలో ఓ సంచలనం. కస్టమర్లకు తక్కువ ధరకే డాటా ఇచ్చి.. అనతికాలంలోనే ఎక్కువ మంది వినియోగదారులకు తన ఖాతాలో వేసుకుంది. ఇక గతేడాది.. వినియోగదారుల ముందుకు జియో ఫైబర్ బ్రాండ్బాండ్ కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. డేటా వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో రిలయ�
ఎప్పుడెప్పుడా అని వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు ఇవాళ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ఇవాళ ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్ల�