తెలుగు వార్తలు » Jio
Jio New Recharge Plan: టెలికాం రంగంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ దూసుకొచ్చిన రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. డేటా విషయంలో ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చిన జియో తాజాగా మరో కొత్త ప్లాన్ను..
Reliance Jio new Recharge Plan: రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఎప్పటిక్పుడు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా మరో కొత్త రీచార్జ్ ప్లాన్ను లాంచ్ చేసింది....
జియో తన టవర్ల ధ్వంసం వెనుక ప్రత్యర్థి టెలికాం సంస్థలు ఉన్నాయంటూ చేసిన ఫిర్యాదుపై ఎయిర్టెల్ స్పందించింది...
టెలికాం కంపెనీల మధ్య కోల్డ్వార్ కొనసాగుతోంది. మొన్నటి వరకు 5జీ సేవల విషయంలో పరస్పరం విమర్శించుకున్న జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తాజాగా బహిరంగంగా ఒకరిని మరొకరు విమర్శించుకుంటున్నారు.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో రియల్ మీ, మరో సంస్థతో జతకట్టేందుకు రెడీ అవుతోంది. దేశంలోని సెల్ ఫోన్ వినియోగదారులకు 4జీ, 5జీ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
భారతి ఎయిర్టెల్ సీఈవో విఠల్ 5జీ వ్యవస్థను అందుబాటులోకి తేవాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందనగా... ముకేశ్ అంబానీ మాత్రం 2021 జూన్ నాటికి అంటే ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తాం అని అన్నారు.
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ధన్ ధనా ధన్ పేరుతో కొత్త ఫ్లాన్ ను తీసుకువచ్చింది.
రిలయన్స్ జియో వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిరంతరాయంగా వినోదాన్ని ఆస్వాదించేందుకు అన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు పుల్ డాటా అందించేందుకు సరికొత్త ఫ్లాన్లతో ముందుకు వచ్చింది.
రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ వీటిని తాజాగా విడుదల చేసింది...
క్రికెట్ ప్రియులకు జీయో బంపర్ ప్రకటించింది. రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది...