తెలుగు వార్తలు » Jind
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా మహిళలు కూడా రంగంలోకి దిగుతున్నారు..
హర్యానాలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఆస్పత్రి నుంచి పారిపోవడం కలకలం రేపుతోంది. స్థానిక జింద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆస్పత్రిలోని రెండో అంతస్థు నుంచి దూకి పారిపోయాడు.
యూనిక్ ఐడీ(ఆధార్) పేరుతో మన సమాచారం మొత్తం 12 అంకెలున్న కార్డులో ఫీడ్ చేసింది భారత ప్రభుత్వం. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, పన్ను చెల్లింపులు ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఆ కార్డుతో ముడిపడిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సేఫ్ కాదు అంటూ పలువురు చెబుతూ వస్తుండగా.. వాటినన్నంటిని యుఐడీఏఐ(యునిక్ ఐడెంటిఫికేషన్ అథార�