తెలుగు వార్తలు » Jimmy Neesham
భారత్ చేతిలో టీ20 సిరీస్లో వైట్వాష్ అయిన కివీస్ ప్రతీకారం తీర్చకుంది. తాజాగా ఇండియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేలో ఇండియా ఇచ్చిన 297 పరుగుల టార్గెట్ను 47.1 ఓవర్లలోనే కంప్లీట్ చేసిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్లో హెన్రీ నికోల్స్ 80 ప�
రెండో వన్డేలనూ భారత్కు ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ రాణించడంతో 22 పరుగులతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ను 0-2తో చేజార్చుకుంది. 2014 అనంతరం ఇండియాపై కివీస్కు ఇదే తొలి సిరీస్ విజయం. జడేజా (55), శ్రేయస్ అయ్యర్ (52), నవదీప్ సైని (45) జట్టును గెలిపించేందుకు పోరాడినప్పటికి..టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో భార
ఇటీవల సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉంటున్న క్రికెటర్లలో న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్ ఒకడు. వరల్డ్కప్లో భాగంగా ఫైనల్ పోరులో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన తర్వాత నీషమ్.. ఎవ్వరూ క్రీడల్ని ఎంచుకోవద్దని యువతకు పిలుపినిచ్చి హాట్ టాపిక్గా మారిపోయాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కో
గత కొద్ధి రోజులుగా ట్వీటర్లో ఆసక్తికర పోస్టులు చేస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్.. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై జోక్ వేసి విమర్శల పాలయ్యాడు. యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ రెండో రోజు ఆటలో 125 పరుగులు చేయడాన్ని ప్రస్తావిస్తూ..ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో కోహ్లి కంటే బ�
న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ వరల్డ్కప్ సూపర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అనంతరం అతని చిన్ననాటి హైస్కూల్ కోచ్ డేవిడ్ జేమ్స్ గోర్డాన్ టెన్షన్ తట్టుకోలేక గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఇక ఈ విషయాన్ని ఆయన కూతురు స్వయంగా వెల్లడించింది. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లాండ్.. బౌండరీల కౌంట్తో విశ్వవిజేతగా నిలిచిన సంగతి తె�
ఐసీసీ ప్రపంచకప్ 2019 నేపథ్యంలో కోహ్లీసేన తుదిపోరుకు చేరుతుందని భావించి భారత అభిమానులు ఫైనల్ మ్యాచ్ టికెట్లను ముందుగానే కొనుగోలు చేశారు. లార్డ్స్ మైదానంలో 30వేల సామర్థ్యం ఉంది. దాంట్లో దాదాపు 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొన్నట్లు సమాచారం. అనూహ్యంగా ఫైనల్ ఇంగ్లాండ్×న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. దీంతో ఇంగ్లాండ�
మాంచెస్టర్: ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఆతిధ్య ఇంగ్లాండ్తో పాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు గురువారం రెండో సెమీస్లో తలబడనుండగా.. భారత్, కివీస్ మంగళవారం మొదటి సెమీస్లో తలబడతాయి. ఇది ఇలా ఉండగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు వర్ష�