తెలుగు వార్తలు » Jibe
విజయదశమి పండుగను పరస్కరించుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన ఆయన పలు అంశాలను స్పృషించారు..
లడాఖ్ లో భారత-చైనా దళాల ఉపసంహరణ..ప్రధాని మోదీని వ్యంగ్యంగా విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చింది. ' పాత వివాదా'న్ని పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తిరగదోడడానికి ప్రయత్నించారు. నాడు 2013 లో మోదీ గుజరాత్ సీఎంగా..