తెలుగు వార్తలు » Jhelum
పుల్వామాపై ఉగ్రదాడి చేసినప్పటి నుంచి విర్ర వీగుతున్న పాకిస్థాన్.. మరోసారి తమ మాటల పైత్యాన్ని చూపింది. భారత్ నుంచి తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్థాన్కు వెళ్లకుండా నిలువరిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించగా.. ఆ నీళ్లు ఆపేస్తే మాకేమీ నష్టం లేదంటూ తెలిపింది. ఈ మేరకు పాక్ నీటి పారుదల శాఖ సెక్రట�