దేశంలో పెట్రోల్, డీజిల్ భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడున్నారు. చమురు ధరలు వంద దాటిపోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తూ
భారత్ కోవిడ్ భూతం కోరలు చాస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో బాధితులు మహమ్మారి బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా భారీగా నమోదు అవుతోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగంపై నిషేధాన్ని విధించింది.