తెలుగు వార్తలు » Jharkhand Assembly Elections
ఝార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం హేమంత్ సొరేన్ పైనే మీడియా ఫోకస్ చేసింది. (చాలా వరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనే అవుతారని ఎగ్జిట్ పోల్ ఇదివరకే అంచనా వేసింది). ఈ ఎన్నికల్లో డుంకా, బార్హెట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న హేమంత్ మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్ఛునన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. బీజేపీ �
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. 2024 నాటికి దేశంలో ఎన్నార్సీ పూర్తిచేస్తామన్నారు అమిత్ షా. దేశంలో చొరబడిన విదేశీయులను తరిమేస్తామన్నారు. అటు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదివాసీల భూములు లాక్కుంటుందని ఆరోపించారు. దీంతో జార్ఖండ్ లో ప్రచారం ఒక్కసారిగా హీటెక్కింది. రెండో దశ ఎన్నికల ప్రచారం