తెలుగు వార్తలు » Jharkhand
జార్ఖండ్ రాష్ట్రంలోదారుణం జరిగింది. ఓ చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు.
పశువుల దాణా కుంభకోణంలో భాగమైన డుమ్కా ఖజానా కేసులో లాలూ ప్రసాద్యాదవ్కు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి అతనిది.. రోజువారీ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ.. ఉన్నంతలో జీవితమనే జట్కా బండిని సంతోషంగా లాగించేస్తున్నాడు.
జార్ఖండ్లోని గిరిధి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి స్థానిక ఆస్పత్రికి తరలించారు...
ఝార్ఖండ్ లో నాడు జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో దోషి, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఇతనితో బాటు మరో ఇద్దరు మాజీ అధికారులకు కూడా బెయిల్ లభించింది. హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీరికి వచ్ఛేనెల 25 వరకు కోర్టు గడువునిచ్చింది. 1999లో వాజ్ పేయి ప్రభుత్వంలో బొగ�
1999 నాటి ఝార్ఖండ్ బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి సీబీఐ స్పెషల్ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈయనను కోర్టు ఇటీవలే ఈ కేసులో దోషిగా నిర్ధారించింది.
ఝార్ఖండ్ లో 17 ఏళ్ళ మైనర్ బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. తన బాయ్ ఫ్రెండ్ తో ఈమె మంగళవారం రాత్రి కలిసి వెళ్లిందని, ఒకచోట అతడిని దుండగులు కట్టివేసి..బాధితురాలికి గన్ చూపి బెదిరించి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ అయిదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒకడు మైనర్ కాగా అతడిని జువెనైల్ హోం కి తరలించారు. పోలీ�
ఝార్ఖండ్ సాహిబ్ గంజ్ జిల్లాలోని దూద్ కోల్ పర్వత ప్రాంతమది ! అక్కడ జియాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు జరుపుతుండగా విచిత్రమైన..
జార్ఖండ్ రాష్ట్ర మంత్రి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఉత్తమ విద్యార్థులు కానుకలు అందజేశారు. జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ నిర్వహించిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఆ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో కార్లను బహుమతిగా ప్రదానం చేశారు.
మంత్రగత్తె ఆరోపణలతో ఓ మహిళకు గుండు గీయించి వివస్ర్తను చేసి నగ్నంగా ఊరేగించారు. ఈ అమానుష సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది.